1. తెలంగాణ వ్యాప్తంగా నిన్న సాయంత్రం నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌లోని రహమత్‌నగర్‌లో గోడ కూలిన ఘటనలో నెలల పసికందు మృతి చెందింది

  2. మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసులో నిందితుడైన కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో వాదనలు జరగనున్నాయి.

  3. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో రిటైర్డ్ సిబ్బందికి జనవరి నుంచి గ్రాట్యుటీ చెల్లింపులో జాప్యం జరుగుతోంది.